Exclusive

Publication

Byline

ఒకే గ్రూప్‌ బ్రాండ్ ప్రమోషన్‌లో అమితాబ్, షారూఖ్.. కొత్తగా కందేరేకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్ ‌షా

భారతదేశం, మే 23 -- బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌ కందేరేకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇది కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కు చెందిన సంస్థ. ఇది ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన కొత్త బ్రాండ్ అంబాసి... Read More


కమల్ సార్ నాకు మెంటర్.. మణిరత్నంతో సింక్ కుదిరింది.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారతదేశం, మే 23 -- క్రేజీ కలయికలో రెడీ అయిన సినిమా 'థగ్ లైఫ్'. మణిరత్నం, కమల్ హాసన్ చాలా కాలం తర్వాత కలిసి సినిమా కోసం పని చేశారు. సిలంబరసన్, త్రిష లాంటి స్టార్ క్యాస్టింగ్ తో మూవీ రెడీ అయింది. ఇలాంటి... Read More


బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్: ఇంట్లోవాళ్లను కాపాడిన రాజ్- 49 సార్లు తప్పించుకున్న క్రిమినల్- అప్పు జాబ్‌కు ముప్పు-అపర్ణ సలహా

Hyderabad, మే 23 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో జనాభా లెక్కలు రాసుకునే వ్యక్తిగా వచ్చిన యామిని మనిషి వెళ్లిపోతుంటే.. రుద్రాణి ఆపుతుంది. ఇంట్లో ముఖ్యమైన కావ్య గురించి రాయలేదు అని రుద్రాణి అంట... Read More


బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్: యామిని నుంచి ఇంట్లోవాళ్లను కాపాడిన రాజ్- చిరంజీవితో కావ్యకు పోలిక- అప్పుకు జాబ్ పోయే ప్రమాదం!

Hyderabad, మే 23 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో జనాభా లెక్కలు రాసుకునే వ్యక్తిగా వచ్చిన యామిని మనిషి వెళ్లిపోతుంటే.. రుద్రాణి ఆపుతుంది. ఇంట్లో ముఖ్యమైన కావ్య గురించి రాయలేదు అని రుద్రాణి అంట... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్‌: ఓన‌ర్ నుంచి ఆఫీస్ బాయ్‌గా మారిన కార్తీక్ -జ్యోత్స్న‌ శాడిజం -క‌న్నీళ్ల‌తో కుప్ప‌కూలిన దీప‌

భారతదేశం, మే 23 -- త‌న‌తో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇర‌వై నాలుగు గంట‌ల్లో ప‌ది కోట్లు క‌ట్టాల‌ని కార్తీక్‌తో జ్యోత్స్న అంటుంది. అంత‌ డ‌బ్బు మీరు ఎక్క‌డి తెస్తారంటూ ఇన్‌స‌ల్ట్ చేస్తు... Read More


స్టాక్ మార్కెట్‌లో నేడు కొనాల్సిన 8 స్టాక్స్.. నిపుణుల సిఫారసులు ఇవే

భారతదేశం, మే 23 -- గురువారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా నిఫ్టీ 0.82% పడిపోయి 24,609.70 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.24% కోల్పోయి 5... Read More


కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆర్బీఐ డివిడెండ్.. ఎన్ని లక్షల కోట్లు అంటే?

భారతదేశం, మే 23 -- ిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ఆ... Read More


ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hyderabad, మే 23 -- ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా పేరు హంట్. అయితే ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు కావడంలో ఆలస్యం కావడంతో ఏకంగా 9 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ప్రముఖ న... Read More


నాడు విస్మరించి.. నేడు విజయవాడ-గుంటూరు రాగం ఆలపించడం వెనుక జగన్‌ ఆలోచన ఏమిటి?

భారతదేశం, మే 23 -- వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఏపీ రాజధాని నిర్మాణంపై చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ లేవనెత్తిన ప్... Read More


పిల్లల్ని కనాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుంచే మునక్కాడలు తినడం ప్రారంభించండి

Hyderabad, మే 23 -- కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశమంతటా మునక్కాయలకు అభిమానులు ఉన్నారు. కూరలు, సాంబార్లలో అధికంగా వాడతారు. ఉల్లిపాయ, టమాటా, మునక్కాడలు వేసే వంటకానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంద... Read More